మరోసారి పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

హైదరాబాద్‌:దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి.అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రో ల్,డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్,డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నా యి.తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.64గా ఉంది.ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.101. 66గా ఉంది.కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.81గా ఉండగా లీటర్ డీజిల్ ధర ధర రూ.101.80గా ఉంది.ఖమ్మంలో పెట్రోల్ ధర రూ.109.29గా ఉండగా డీజిల్ ధర రూ. 102.24గా ఉంది.మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.75గా ఉండగా డీజిల్ ధర రూ.102.29గా ఉంది.రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.64 ఉండగా డీజిల్ ధర రూ.101.66గా ఉంది.వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.41 పలుకుతుండగా లీటర్ డీజిల్ ధర రూ.101.43గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here