సిద్దిపేట:గ్యాస్ ట్రబుల్ ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా వస్తోంది.ఇది మనిషిని చాలా ఇబ్బంది కలుగ చేస్తుంది.దీనినే ఒక విధంగా ‘ఇది తలెత్తుతుంది.వేళకు ఆహారం తీసుకో కపోవడం.మానసిక వత్తిడికి గురి కావడం రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం,మసాలాతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం..ఇలా కొన్ని కారణాలు గ్యాస్ ట్రబుల్ కు దారి తీస్తాయి. హార్మోన్ల అస్తవ్యవస్థత తదితర కారణాలు కూడా గ్యాస్ ట్రబుల్ ను కలిగిస్తాయి ఆహారం తీసుకున్న అనంతరం జీర్ణం కాక కడుపునొప్పి రావడం అలాగే మలబద్ధకం ఏర్పడడం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి.మరి నివారణకు ఆహారాన్ని ముద్దలుగా చేసుకుని బాగా నమిలి మింగాల్సి ఉంటుంది.నిల్వ ఉంచిన పచ్చళ్లను తినేయడం మానేయాలి.మసాలాలు వేపుళ్లు ఆయిల్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ ఆల్కాహాల్ టీ కాఫీలు అధికంగా తీసుకోవడం మానేయాలి.పీచు పదార్థాలు ఎక్కువగా తాజాగా ఉన్న కూరగాయాలు తీసుకోవాలి.కడుపునిండుగా ఒకేసారి ఆహారం తీసుకోవద్దు.మరీ ముఖ్యంగా వేళకు ఆహారం తీసుకోవడమే కాకుండా ఎక్కువగా నీరు తాగాలి.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...