హుజురాబాద్:2011 ప్రభుత్వ జనాభ లెక్కల ప్రకారం దళితుల జనాభ తెలంగాణలో 54,32,724 లక్షలు సుమారు 10 లక్షల కుటుంబాలు ఉంటాయి కుటుంబా నికి 10 లక్షల చోప్పున 10 లక్షల కోట్లు అవుతుంది,అంటే దళితబంధు అన్ని కుటుంబాలకు ఇవ్వడం కుదురదు,ఇది కూడా దళితుల కుటుంబాలకు మూడు ఎక రాల చొప్పున ఇస్తానన్న స్కీం లాంటిదే.నియోజక వర్గానికి 100 కుటుంబాలకు ఇచ్చి మిగితా కుటుంబాలకు ఇవ్వకుంటే ఆయా కుటుంబాలు టీఆరెస్ పార్టీకి ఓట్లు వేయవు కదా?వ్యతిరేకం అవుతాయి,ప్రతి సం”100 కుటుంబాలకు ఇచ్చుకుంటూ పోయిన 100 సం”పడుతుంది.తెలివైన నాయకుడు కేసిఆర్ ఈ పథకాన్ని కొన సాగించడు.హుజురాబాద్ కు మాత్రమే పరిమితం అవుతుంది.ఎన్నికల కోసమే దళిత బంధు ఇస్తున్నానని కెసిఆర్ గర్వంగా ప్రకటించుకున్నారు.కాని ప్రతి పక్షాలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.