వెంకటేశ్వర స్వామీ దేవాలయ హుండీ లెక్కింపు..
తెలంగాణ వాణి ()కోరుట్ల మండలం లోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో హుండీ లెక్కింపు చేయడం జరిగింది ,ఇట్టి లెక్కింపులో నగదు రూపాయలు 72303 రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ...
ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే..
హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణనాథుడు ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు.పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ...
ఉత్సవాల్లో పూనకాలు నిజంగా వస్తాయా..?
వరంగల్:తెలుగు రాష్ట్రాలలో జాతరలు నిర్వహించే ఆనవాయితీ ఎక్కువగానే ఉంది.చాలా చోట్ల గ్రామదేవతలకు,అమ్మోరులకు జాతర నిర్వహిస్తూ ఉంటారు.అయితే, మీరెప్పుడైనా గమనించారా..? ఈ ఉత్సవాలలో కొందరు మహిళలకు పూనకాలు వస్తూ ఉంటాయి.వారిని కొంతమంది పట్టుకుని వేపాకులు...
రావణుడికి నిజంగా 10 తలలు ఉన్నాయా..?
వేములవాడ:రామాయణం తెలియని భారతీయులు ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదేమో రామాయణం తెలిసిన వారందరికీ రాముడే కాదు.రావణాసు రుడి గురించి తెలిసి ఉంటుంది.రావణాసురుడి గురించి అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఆయనకు...
ఒళ్ళు గగురుపొడిచే అద్భుతమైన హనుమ లీల.. ...
రామగుండం:ఉత్తరభారతదేశంలో క్రీ.శ.16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు.భవిష్యత్ పురాణంతో శివు డు పార్వతితో,కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి,ఓ ప్రాంతీయ భాషలో రామ...
ప్రారంభమైన బోనాలు..పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
హైదరాబాద్:తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...