న్యూఢిల్లీ:కొవిడ్తో పోరాడుతున్న మన దేశానికి అండగా నిలిచేందుకు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క కలిసి ప్రారంభించిన విరాళాల సేకరణ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది.ఇప్పటివరకు 11కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి.వారం రోజుల్లో 7 కోట్ల నిధులను సేకరించాలనే లక్ష్యంతో విరుష్క జోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.ప్రముఖ విరాళాల సేకరణ వెబ్సైట్ కెట్టో ద్వారా ఆర్థిక సాయం అందించాలని మే7న తమ అభిమానులు శ్రేయోభిలాషులను కోరారు. తమ వంతు సాయంగా 2 కోట్లను విరాళంగా ప్రకటించారు.అయితే ఇంకా రెండు రోజులు మిగిలి ఉండగానే అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులు సమకూరాయి.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...