కరీంనగర్:కొద్ది రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది.గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.ప్రధానపార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారానికి పోటీ పడి గ్రామాల నుంచి మహిళా కూలీలను తీసుకెళ్తున్నారు.దీంతో ఇప్పుడు హుజూరాబాద్ లో వ్యవసాయ పనులకు కొరత నెలకొంది.ఈ క్రమంలోనే ఓ గ్రామానికి చెందిన మహిళలు ఇప్పుడు పార్టీల వెంట పడుతున్నారు.ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక కొందరికీ లాభంగా మారింది.కూలీ పనికి వెళ్లే వాళ్లు ఇప్పుడు పార్టీల తరుఫున ప్రచారానికి వెళుతున్నారు.పొద్దున్నుంచి సాయం త్రం వరకు ఎండలో కూలీ చేస్తే రూ.300 ఇస్తున్నారని ప్రచారానికి వెళ్తే అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు.పొద్దున ఓ పార్టీకి సాయంత్రం మరో పార్టీకి ఓట్లు అ డుగుతున్నామని అంటున్నారు.ఇప్పుడు కూలీలకు ఇది గిట్టుబాటు అయ్యేలా కనిపిస్తోంది.ఇప్పుడు ప్రచారానికి రూ.1000 వరకూ ఒక్కొక్కరికి ఇస్తున్నట్టుగా చెబుతున్నారు.ఎన్నిక ల వల్ల కూలీలు పండుగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...