హైదరాబాద్:దేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతుంది,గత కొన్ని రోజులుగా రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.భారీగా మరణాలు సంభవిస్తున్నాయి.సామాన్యుల నుంచి సినీ నటులు,రాజకీయ నేతలు,అధికారులు అందరూ ఈ కరోనా వైరస్ బాధితులుగా మారిపోతున్నారు.ఇప్పటివరకు దేశంలో మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్,గుజరాత్ సీఎం విజయ్ రూపాని,ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్,మేఘాలయ సీఎం కర్నాడ్ సంగ్మా,హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్,కర్ణాటక సీఎం యడ్యూరప్ప,కేరళ సీఎం పినారై విజయం,తమిళనాడు సీఎం పాలని స్వామి లు కరోనా బారిన పడగా తాజాగా తెలంగాణ సీఎం కెసిఆర్ కి కరోనా పాజిటివ్ గా తేలింది.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...