హైదరాబాద్:గతంలో ఉద్యోగ అర్హతల్లో ఆడ,మగ అనే తేడా ఉండేది.అంటే కొన్ని ఉద్యోగాలకు మగవాళ్లే అర్హులు అనే విధంగా ఉండేది.కాని కాలక్రమేణ అమ్మాయిల్లో పోటీ తత్వం పెరగడంతో అన్నీ రంగాల్లో,అన్నీ ఉద్యోగాల్లో మేము సైతం అనడంతో బస్ కండక్టర్ ఉద్యోగాల నుంచి ఇప్పుడు విద్యుత్శాఖ డిపార్ట్మెంట్లో లైవ్మెన్ ఉద్యోగాల వరకు దరఖాస్తులు చేస్తున్నారు యువతులు ఉద్యో గాలు సంపాధిస్తున్నారు.తెలంగాణకు చెందిన ఓ యువతి తొలి లైన్ విమెన్ ఉద్యోగం పొందింది.సిద్దిపేట జిల్లాకు చెందిన బీ.శిరీష మేడ్చల్లో సర్కిల్ లైన్ ఉమెన్గా విధులు నిర్వహిస్తోంది.తెలంగాణ రాష్ట్ర దక్షిణా ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లైన్మెన్ల ఎంపికకు నిర్వహించిన దరఖాస్తులు,పోల్ క్లైంబింగ్టెస్టుల్లో శిరీష ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సంపాధించింది.ఈసందర్భంగా శిరీషకు తొలి లైన్ ఉమెన్గా ఉద్యోగ నియామకపత్రాన్ని సంబంధిత శాఖ మంత్రి జగదీశ్రెడ్డి టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చేతుల మీదుగా అందుకుంది.తొలి లైన్ ఉమెన్గా ఉద్యోగం పొం దిన శిరీషది స్వస్థలం సిద్దిపేట మేడ్చల్లో సర్కిల్ లైన్ ఉమన్గా విధులు నిర్వహిస్తోంది.మొదట ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే నాటి నుంచి ఎలాగైనై ఉద్యోగం సంపాధించాలన్న పట్టుదలతోనే శి రీష ఉండటంతో ఉద్యోగానికి కావాల్సిన ఆమె అన్నీ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది.ఉద్యోగ నియామకంలో ప్రధానమైన పరీక్ష విద్యుత్ స్తంభాలు ఎక్కడం.ఈ ఉద్యోగానికి యువతి అప్లై చేసుకోవ డంతో టీఎస్పీడీసీఎల్ గతేడాది డిసెంబర్ 20వ తేదిన శిరీషకు పోల్ క్లైంబింగ్ టెస్ట్కు హైకోర్టు నుంచి ఆర్డర్ అందుకున్నారు.రీసెంట్గా ఆ టెస్ట్ నిర్వహించారు.అందులో శిరీష సునాయాసంగా పోల్ క్లైంబింగ్ టెస్ట్ పాసవడంతో ఉద్యోగం వచ్చింది.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...