హైదరాబాద్:మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది.జూన్ 8వ తేదీన బీజేపీ కండువా కప్పుకోనున్నారు ఈటల రాజేందర్.అయితే రేపు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నారు.నాలుగురోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన ఈటెల ఈ రోజు తన అనుచరులతో సమావేశం నిర్వహించారు.అయితే ఈటల రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి,కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ తుల ఉమతో పాటు మరికొంతమంది ముఖ్యనాయకులు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తన సతీమణి జమునను పోటీలో నిలపాలని రాజేందర్ భావిస్తున్నారు.అయితే ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకత్వం సూచన మేరకు ఈటల రాజేందర్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...