హైదరాబాద్:సీనియర్ జర్నలిస్టు,ఐజెయూ నాయకులు,ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు కోసూరి అమర్ నాథ్ ఆకాల మరణానికి నా సంతాపం.మూడు దశబ్దాలకుపైగా జర్నలిస్టు నాయకుడిగా జర్నలిస్టుల సమస్య లను పరిష్కరించడానికి ఆయన నిరంతరం కృషి చేశారు.ఆయన మృతి జర్నలిస్ట్ యూనియన్లకు,తె లుగు జర్నలిస్టులకు తీరని లోటు.జర్నలిస్టుల యూనియన్లకు సం బంధించి చట్టపరమైన అంశాల అన్నింటిలో నిష్ణాతుడిగా ఉండి, ట్రిబ్యునల్స్ వాటి సిఫారసుల అ మలు గురించి యాజమాన్యాల మధ్య వచ్చిన వివాదాలకు ఒక నిపుణు డిగా ఆయన విలువైన సలహాలు ఇచ్చేవారు.అలాంటి అమర్ నాథ్ కరోనాకు బలవ్వడం దు రదృష్టకరం.ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటిస్తూ అమర్ నాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.టీ యుడబ్ల్యూజె అధ్యక్షుడిగా,తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ గా ఆయనకు నా నివాళులు.కరోనాతో గత రెండు రోజులలో నే అదిలాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ సాయినాథ్,వేములవాడకు చెందిన జర్నలి స్ట్ బూర రమేష్,కరీంనగర్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ పడకంటి రమేష్,దురదృష్టవ శాత్తు మరణించారు.వారందరికీ నా నివాళులు.జర్నలిస్టులు కరోనా తీవ్రత దృష్ట్యా పరి స్థితులను అర్థం చేసుకుని కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అల్లం నారాయణ కోరారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...