హైదరాబాద్:కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న జూనియర్ వైద్యులు నిరసన బాట పడుతున్నట్టు ప్రకటించారు.రేపట్నుంచి ఈ నెల 26 వర కు నిరసన చేపట్టనున్నట్టు వెల్లడించారు.తమకు పెంచిన స్టైఫండ్,కొవిడ్ విధుల ప్రోత్సాహకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపట్నుంచి నల్ల బ్యాడ్జీలతో వి ధుల్లో పాల్గొంటామని తెలిపారు.ఈ నెల 26 తర్వాత విధులు బహిష్కరించనున్నట్టు హెచ్చరించారు.ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్లకు గాంధీ,టిమ్స్,కింగ్ కోఠి జూ నియర్ వైద్యులు నోటీసులు ఇచ్చారు.
Latest article
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...
ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు
న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...
అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు
హైదరాబాద్:తెలంగాణలోని హైదరాబాద్లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...