విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు:సీపీ వి.సత్యనారాయణ

కరీంనగర్:కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల ప్రకారం,కొవిడ్-19 నిబంధనలను అనుసరించి హుజురాబాద్ బై ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అనంతరం గెలి చిన అభ్యర్థి ఎక్కడ కూడా విజయోత్సవ ర్యాలీలు తీయడానికి అనుమతి లేదు మరియు గెలిచిన అభ్యర్థి తో పాటు సర్టిఫికెట్ తీసుకోవడం కోసం ఇద్దరు వ్యక్తులు మాత్రమే అనుమతించ బడదు.కౌంటింగ్ సెం టర్ అనగా ఎస్.ఆర్.ఆర్ కాలేజీ వద్ద సీపీ ఆధ్వర్యంలో,అడిషినల్ డీసీపీలు-2,ఎసిపిలు 2,సిఐ లు-14 ఎస్సైలు-41 మరియు 500 మంది సిబ్బంది,కేంద్ర సా యుధ బలగాలు,రాష్ట్ర సాయుధ బలగాలు మరియు సివిల్ ఫోర్స్ తో కలిపి పటిష్టమైన మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.మరి యు కాలేజీ యొక్క పరిసర ప్రాంతా లు మొత్తం సీసీ కెమెరాల నిఘా ఉంచబడిందని సీపీ వి.సత్యనారాయణ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here