హైదరాబాద్:ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అయ్యారు.సుదీర్ఘ కసరత్తు అనంతరం ఆరుగురి పేర్లను ఫైనల్ చేశారు.కడియం శ్రీహరి(వరంగల్),తక్కళ్లపల్లి రవీందర్ రావు (మహబూబా బాద్),గుత్తా సుఖేందర్ రెడ్డి (నల్లగొండ),పాడి కౌశిక్ రెడ్డి(కరీంనగర్),మాజీ కలెక్టర్ పీ.వెంకట్రాం రెడ్డి(సిద్ధిపేట)బండ ప్రకాష్ పేర్లు ఖరారయ్యాయి.పోటీ తీవ్రంగా ఉన్నం దున,గతంలో ఇచ్చిన హామీతో పాటు సామాజిక రాజకీయ సమీకరణల నేపథ్యంలో అభ్యర్థులను ఫైనల్ చేశారు.వీరంతా నామినేషన్ దాఖలు చేశారు.