భువనేశ్వర్:ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అత్యంత శక్తిమంతమైన అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష భారత్ విజయవంతంగా పూర్తి చేసింది.ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో నుంచి బుధవారం రాత్రి ఏడు గంటల 50 నిమిషాలకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ ప్రయోగాన్ని జరిపింది.ఇదిలా ఉండగా అగ్ని సిరీస్ ఖండాం తర బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ,భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.17 మీటర్ల పొ డవుండే కొత్త అగ్ని-5 క్షిపణి 1.5 టన్నుల వార్హెడ్లను మోసుకువెళ్లగ లదు.ఇది 5,000 కిలోమీటర్లకుపైగా ఉన్నల క్ష్యాలను విజయవంతంగా చేధించినట్లు సమాచారం.అయితే దీనికి సంబంధించి సంబంధిత వర్గాలు ఎలాంటి సమాచా రం ఇవ్వలేదు.అ గ్ని-5 పరీక్ష 2020లోనే జరుగాల్సి ఉండగా కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడింది.ఇంత కు ముందు డీఆర్డీఓ జూన్లో అగ్ని ప్రైమ్ క్షిపణిని పరీక్షించింది.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...