హైదరాబాద్:దొర మాటిచ్చి నాలుగేళ్లైనా బీసీ పాలసీ పత్తా లేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా విమర్శించారు.కేసీఆర్ దొర 2017లో మీటింగ్ పెట్టి మూడు రో జులు ముచ్చట చేసిన 210 తీర్మానాలు మూలకు పెట్టిండన్నారు.బీసీలంటే దొరగారి మీటింగ్కు జనాన్ని తీసుకొచ్చేవారు.ఆత్మగౌరవ భవనాలకు అమ్ముడుపోయేవారే తప్ప అధికారం లో పాలుపంచుకునే వారు,చట్టాలు చేసేందుకు అర్హులు కారు,అభివృద్ధికి నోచుకునే వారు కారని షర్మిల పేర్కొన్నారు.బీసీ సబ్ ప్లాన్ లేదు ఇండస్ట్రియల్ పాలసీ లేదన్నారు.నిధులు లే వు.ఫీజు రీయింబర్స్మెంట్ లేదని షర్మిల పేర్కొన్నారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...