కరీంనగర్:హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపే లక్ష్యంగా స్టార్ క్యాంపెయినర్స్ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.మొత్తం 20 మంది నేతల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) సమర్పించింది.సీఎం కేసీఆర్,రాష్ట్ర మంత్రులు కేటీఆర్,హరీశ్రావు,గంగుల కమలాకర్,కొప్పుల ఈశ్వర్,ఇతర టీఆర్ఎస్ నేతలు స్టార్ క్యాంపెయినర్స్ జాబి తాలో ఉన్నారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి,రవిశంకర్,బాల్క సుమన్,చల్లా ధర్మారెడ్డి,వి.సతీష్ కుమార్,గువ్వల బాలరాజు,అరూరి రమేష్,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,పెద్దిరెడ్డి,నన్నపనేని నరేంద ర్,పెద్ది సుదర్శన్ రెడ్డి,సండ్ర వెంకట వీరయ్య,దాసరి మనోహర్ రెడ్డి,నారదాసు లక్ష్మణ్ రావు,కనుమల్ల విజయ,జెడ్పీ చైర్మన్ పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం ఈసీ కి పంపించింది.