బీజేపీని ఓడించండి..:టికాయత్
కోల్కతా:దేశమంతా పర్యటించి రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్నారు భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్.పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ఆయన ఈ నెలలో మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్,ఒడిశా,కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.నూతన వ్యవసాయ చట్టాలను...
అమ్మకానికి విమానాశ్రయాలు..
న్యూఢిల్లీ:అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్లైన్లో భాగంగా ఢిల్లీ,ముంబై,బెంగళూరు,హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని...
జగన్ పాలనకే ప్రజలు పట్టం..
అమరావతి:ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది.అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ తన హవా కొనసాగించింది.ఫ్యా న్ దూకుడుకు టీడీపీ,బీజేపీ,జనసేన అడ్రస్ గల్లంతయ్యాయి.మొత్తం 11 కార్పొరేషన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది.విశాఖపట్నం,విజయవాడ,...
టి..బీజేపీపై పవన్ కళ్యాణ్ ఫైర్..టీఆర్ఎస్కు సపోర్ట్
హైదరాబాద్:జనసేన ఆవిర్భావ వేడుకలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.తెలం గాణలో జనసేన బలాన్ని ఆ పార్టీ చులకన చేసి మాట్లాడుతోందని...
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీదే హవా..
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు ఇక తిరుగులేదా?మొన్న పంచాయతీ,ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఎలా లెక్కేయాలి?సాధరణంగా స్థానిక సంస్థ...
వైసీపీ రెబెల్స్పై రోజా షాకింగ్ కామెంట్స్-తొక్కిపారేశానంటూ-జగన్ జోక్యానికి వినతి
ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల పోరులో వైఎస్సార్సీపీ సునామీ సృష్టిస్తున్న వేళ ఆ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోరులో వైసీపీని ఓడించేందుకు...
పొలాసలో జెడ్పీ చైర్ పర్సన్ ప్రత్యేక పూజలు
నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలోని పౌలస్తేశ్వరా ఆలయంలో జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ శనివారం ప్రత్యేక పూజలు...
జగిత్యాల జిల్లాకు చెందిన ఐదుగురి జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కక్కరికి లక్షా రూపాయల చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర ఐటిశాఖ...
జగిత్యాల జిల్లాకు చెందిన ఐదుగురి జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కక్కరికి లక్షా రూపాయల చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కేటిఆర్...
జగిత్యాల జిల్లాలో జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తు అనారోగ్యంతో మృతి చెందిన ఐదు...
ప్రతి పల్లె అభివృద్ధి చెందుతుంది- జెడ్పీచైర్ పర్సన్ దావ వసంత
జగిత్యాల రూరల్ మండలంలోని ఒడ్డెర కాలనీ నూతన గ్రామ పంచాయతీ భవనానికి శుక్రవారం జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం...