నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలోని పౌలస్తేశ్వరా ఆలయంలో జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పండుగలను విశ్వవిఖ్యాతం చేసిన ఘనత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత దే అని అన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఎం.పి.పి గంగారాం గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర రావు, పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి ,సందీప్ రావు,అర్బన్ జడ్పీ.టీ.సీ మహేష్, వైస్ ఎం.పీ.పీ రాజు, ఆయా గ్రామాల సర్పంచులు, రూరల్,అర్బన్ మండలాల తెరాస పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...