ప్రజలు నా పక్షానే నిలిచారు:ఈటల
కరీంనగర్:హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం అనంతరం బీజేపీ అభ్యర్థి,మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.హుజూరాబాద్ నియోజకవర్గంలో తన ఓటమిని కో రుకుంటూ ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తన పక్షానే...
కోవిడ్-19తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాల వారు జూలై 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి:అల్లం నారాయణ
హైదరాబాద్:కరోనాతో మరణించిన జర్నలిస్టు లకు సంబంధించిన కుటుంబాల వారికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.జర్నలిస్టుల సంక్షేమ...