నేటితో ముగియనున్న పారాలింపిక్స్

0
450

టోక్యో:జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ ఇవాల్టీతో ముగియనున్నాయి.ఈ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన షూటర్ అవని లేఖర ముగింపు వే డుకల్లో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించనుంది.19 ఏళ్ల అవని 10 మీటర్ల రైఫిల్ స్టాండింగ్ SH 1లో పతకం సాధించగా,50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ SH1లో కాం స్య పతకం సాధించింది.ఈ ఒలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు 17 పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు.ఈ విశ్వక్రీడల్లో భారత్‌ నుంచి మొత్తం 54 మం ది అథ్లెట్లు 9 అంశాల్లో పోటీపడ్డారు.పతకాల లిస్ట్‌లో నాలుగు స్వర్ణాలు,ఏడు రజతాలు,ఆరు కాంస్యాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here