ఇదీ..రైతు సంఘాల భవిష్యత్తు కార్యాచరణ
న్యూఢిల్లీ:కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఏప్రిల్ 1 నుంచి తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు తెలి పారు.ఏప్రిల్ 10న కేఎంపీ ఎక్స్ప్రెస్వేని 24గంటల పాటు...
చెంచులపై దాడా?హరగోపాల్
హైదరాబాద్:నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లోని చెంచులపై అటవీ అధికారులు దాడి చేయడాన్ని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) తీవ్రంగా తప్పుబట్టిం ది.అడవే ఆధారంగా జీవించే చెంచులను పాశవికంగా కొట్టడంపై ఆగ్రహించింది.అచ్చంపేట మండలం చెంచుపలుగు తండా...
బీజేపీకి బిగ్ షాక్:టీఆర్ఎస్లోకి కడారి అంజయ్య
హైదరాబాద్:టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో నాగార్జున సాగర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది.సాగర్ ఉపఎన్నిక బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తి నేత కడారి అంజయ్య ఆ పార్టీకి షాక్ ఇచ్చారు.మంగళవారం సాయంత్రం...
తెలంగాణలో భానుడి ఉగ్రరూపం..
ఆసిఫాబాద్:తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.భానుడు అప్పుడే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు.నిన్న ఈ సీజన్లోనే అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 నుంచి 42.7 డిగ్రీలుగా నమోదైనట్టు...
మిలియన్స్ క్లబ్ లో తొలి తెలుగు పాట ఇదేనట..
హైదరాబాద్:సాయి పల్లవి మంచి డ్యాన్సర్.ఇప్పటికే ఆమెకు మిలియన్ హిట్స్ వుండే సాంగ్స్ వున్నాయి.ఇప్పుడు 'లవ్ స్టోరి' చిత్రంలోని సారంగ దరియా గీతం సరి కొత్త రికార్డు సృష్టించింది.విడుదలైన తక్కువ కాలంలోనే 1 మిలియన్...
సాగర్ టీఆర్ఎస్ ఇంఛార్జీలు వీరే..
నాగార్జునసాగర్:నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దిగ్గజం జానారెడ్డిని ఢీకొట్టేందుకు సరైన అభ్యర్థి కోసం చివరిదాకా సర్వేలపై సర్వేలు చేసిన సీఎం కేసీఆర్ దివం గత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్కే టికెట్...
కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా..?
కరీంనగర్:కరివేపాకే కదా అని కంచంలోంచి తీసి పక్కనపెడతారు చాలామంది.కానీ,దానిలో ఉండే పోషకాలు తెలిస్తే మాత్రం తినకుండా ఉండలేరు.కరివేపాకు పొడి, పచ్చడి మాత్రమే కాదు కూరలో తాలింపుగా ఉన్నా మేలే చేస్తుంది.అందులో ఎ,బి1,బి2,బి3,బి5,బి6,బి9,సి,ఇ విటమిన్లతో...
వన్డే సిరీస్ భారత్దే..
పుణె:సొంతగడ్డపై విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.ఇంగ్లాండ్పై టెస్టు,టీ20 సిరీస్లను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా వన్డే సిరీస్లోనూ అదే తరహాలో ఇంగ్లాండ్ను చిత్తు చేసి 2-1తో...
కరోనా సెకండ్ వేవ్:దేశవ్యాప్తంగా కొత్తగా 62,258 కేసులు
న్యూఢిల్లీ:భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.రాష్ట్రాలు లాక్డౌన్లు కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు.రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యే దీనికి అద్దం పడుతోంది.గతేడాది అక్టోబర్ 16 తర్వాత దేశంలో తొలిసారి కరోనా కేసుల సంఖ్య...
ప్రధాని మోడీ..జైలుకు ఎందుకు వెళ్లినట్లు..?
న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది అప్పట్లో వరుస టూర్లతో విదేశాలను చుట్టేసిన భారత ప్రధాని కరోనా మహమ్మారి నేపథ్యం లో విదేశీ పర్యటనలకు దూరంగా ఉన్నారు.కానీ...