33.2 C
Hyderabad
Saturday, April 20, 2024

ఫ్లిప్ కార్ట్ పేర..మోసాలకు పాల్పడ్డ యువకుల అరెస్ట్

హుజురాబాద్:కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్ హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నందు నిందితులను హాజరుపరిచి వివరాలు వెల్ల డించారు.నేరం చేయువిధానం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల...

ఔను నిజమే..అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్‌

న్యూయార్క్:అమెరికాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.'ఒకేఒక్కడు' సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది.ఇలానే అమెరికాలో కూడా కొంత సమ యం పాటు ఆ దేశానికి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉపాధ్యక్షురాలు...

కోరుట్ల మండలం వెంకటాపూర్ లో కొత్త బ్రిటీష్ కరోనా స్ట్రైన్

కొన్ని రోజులు స్థబ్ధంగా ఉన్న కరోనా మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది,రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ప్రభుత్వ పాటశాలలో ఒక విద్యార్థికి,ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్ రాగా ఈ అదె...

ఇది నిజం నమ్మండి..16 ఏళ్ల బాలుడితో 32 ఏళ్ల మహిళ..వివాహం

భోపాల్:16 ఏళ్ల బాలుడు తనని కామంతో చూస్తున్నాడని 32 ఏళ్ల మహిళ గ్రామపంచాయతీలో ఫిర్యాదు చేసింది.అయితే,గ్రామపెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి ఆ మహిళకు,బాలుడికి పెళ్లి చేశా రు.దీంతో బాలుడి తండ్రి అధికారులను ఆశ్రయించాడు.సంబంధిత...

హెటిరో లో 550 కోట్ల బ్లాక్ మనీ..

హైదరాబాద్:ప్రముఖ ఫార్మసీ సంస్థ హెటిరోలో ఐటీ అధికారులు సోదాలు ముగిసాయి.ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో సంస్థకు చెందిన కార్యాలయాలు సీఈఓ తో పాటుగా డైరెక్టర్లకు చెందిన నివాసాల్లో సోదాలు చేసారు.దాదాపు...

తెలంగాణ పసుపు రైతులకు కేంద్రం షాక్..

నిజామాబాద్:పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న నిజామాబాద్ రైతన్నల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది.తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్ఠం చేసింది.నిజామాబాద్‌లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల...

వన్డే సిరీస్ భారత్‌దే..

పుణె:సొంతగడ్డపై విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.ఇంగ్లాండ్‌పై టెస్టు,టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమ్ ‌ఇండియా వన్డే సిరీస్‌లోనూ అదే తరహాలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి 2-1తో...

టీ20 సిరీస్..‌భారత్‌ దే

అహ్మదాబాద్‌:ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్‌ 3-2తో కైవసం చేసుకుంది.శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో ఆధిపత్యం...

వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఇవి పాటించండి..!

జగిత్యాల:ఎండాకాలం వచ్చేసింది ఇంకేం అందరూ ఉక్కపోతతో ఇబ్బంది పడుతుంటారు.దీంతో అందరూ ఏసీ,కూలర్లు,ఫ్యాన్స్ వడటం మొదలు పెట్టారు.ఇక ఈ కా లంలో వడదెబ్బ తగలడం చాలా సహజం.ఇది వికటించినా మృత్యువాత పడే అవకాశాలు చాలా...

మాతృమూర్తులకు టీఎస్‌ఆర్టీసీ మ‌ద‌ర్స్ డే ఆఫర్‌..అదేమిటోతెలిస్తే..?

మంచిర్యాల:మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మాతృమూర్తులకు మరో ఆఫర్‌ ప్రకటించింది.మే 8వ తేదీన అన్ని ఆర్టీసీ స‌ర్వీసుల్లో మాతృమూర్తులకు ఉచి త ప్రయాణం కల్పిస్తోంది.5 సంవత్సరాల...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...