మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు
న్యూ ఢీల్లీ:దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుండగా,మరోవైపు వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.దేశీయ చమురు కంపెనీలు గత కొన్నిరోజులుగా వరుసగా పెట్రోల్,డీజిల్ ధరలను...
జూన్ 1 నుంచి గ్యాస్ హోమ్ డెలివరీ నిలిచిపోనుందా..?
హైదరాబాద్:కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.ముఖ్యంగా ప్రజలతో నిత్యం మమేకమై ఉండే వారిలో వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కు వగా ఉంటున్నట్లు తేలింది.ఈ క్రమంలోనే వైద్య సంబంధిత ఉద్యోగులు,పారిశుధ్య...
మోదీ హయాంలో..వీరే అపర కుబేరులు
ముంబై:ప్రధాని మోదీ దేశ సంపదంతా అంబానీ,అదానీలకు దోచి పెడుతున్నాడనేది విపక్షాల ఆరోపణ.ఇందులో నిజమెంత ఉందో తెలీదు కానీ అంబానీ,అదానీలు మాత్రం ఆసియాలోకే సంపన్నులుగా ఎదిగారు.రిలయన్స్ గ్రూపు మొదటి నుంచీ రిచెస్ట్ కంపెనీగానే ఉన్నా...
పెట్రో మోత..సెంచరీకి చేరువలో
న్యూఢిల్లీ:దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది.ఒకరోజు విరామం తర్వాత చమురు ధరలను పెంచుతూ ఆదివారం విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.లీట రు పెట్రోల్పై 24పైసలు,లీటరు డీజిల్పై 27పైసలను పెంచాయి.తాజా పెంపుతో దేశ రాజధాని...
తెలంగాణలో నిన్న ఒక్క రోజే రూ.219 కోట్ల మద్యం అమ్మకాలట
హైదరాబాద్:ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ అని ప్రకటించగానే మందుబాబులు క్యూ కట్టిన విషయం విదితమే.దీంతో నిన్న ఒక్క రోజే ఏకంగా 125 కో ట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని కొనుగోలు చేశారు.నేటి...
మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో ఇలా తెలుసుకోండి..?
విజయవాడ:మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు.దీనికి సంబంధించిన వెబ్సైట్ను విజయవాడ టెలికాం విభాగం (డీవోటీ) రూపొందించి ప్రారంభించింది.http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్సైట్లో మొబైల్ నంబరు.దానికి వచ్చే ఓటీపీ నమోదు...
ఉత్తరాది అంబానీకి..దక్షిణాది అదానీకి కట్టబెట్టే ప్రయత్నమే..?
న్యూఢిల్లీ:భారతీయ జనతాపార్టీ పెద్దన్నగా వ్యవహరిస్తోన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం మొదటిదఫా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల సం క్షేమం,వారి ఆర్థికాభివృద్ధి,కార్మికులు,ఉద్యోగుల శ్రేయస్సు అంటూ పాలకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.నిజమేనని...