ప్రశ్నించే వారు ఉన్నపుడే గ్రామం అభివృద్ధి జరుగుతుంది
జగిత్యాల / రాయికల్: ఫిబ్రవరి 26(తాజా కబురు విలేకరి): గ్రామ పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి కోరం ఎంత ఉండాలని వార్డు సభ్యులు ఏలేటి జలంధర్ రెడ్డి సర్పంచ్ సామల్ల లావణ్య ను...
వచ్చె మార్చిలో మరో కరోనాకు మించిన ’’యుగాంతం’’?
వచ్చె మార్చిలో మరో కరోనాకు మించిన ’’యుగాంతం’’
వినెవాళ్లు ఉండాలికానీ చెప్పెవాళ్లు ఎన్నైన చెపుతారు, అగ్రరాజ్యం అంటు ప్రచారంలో ఉదరగొట్టె అమెరికా దేశాలను భయపెట్టె పనిలో పడింది, వచ్చె మార్చి నెలలో యుగాంతం అవుతుందని...
కరోనా నుండి కోలుకున్న వారికి వ్యాక్సిన అవసరం లేదు..
కరోనా నుండి కోలుకున్న వారికి వ్యాక్సిన అవసరం లేదు..
ఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రారంభమైన 24 రోజుల నుంచి దేశవ్యాప్తంగా 60 లక్షల మందికి కోవిడ్...
కిష్టంపేట్ వాసి గల్ఫ్ వాసి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని జగిత్యాల ఎమ్మెల్యేకు వినతి
కిష్టంపేట్ వాసి గల్ఫ్ వాసి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని జగిత్యాల ఎమ్మెల్యేకు వినతి
రాయికల్ తాజా కబురు: రాయికల్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన కొమిరెల్లి రాజు ఈ నెల 7న ఇరాక్ లో...
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు…రామ మందిరం కోసం కొత్తగా బీజేపి నాయకులు బిచ్చం ఎత్తుకుంటున్నారు..
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు…రామ మందిరం కోసం కొత్తగా బీజేపి నాయకులు బిచ్చం ఎత్తుకుంటున్నారు..
తాజాకబురు హైదారాబాద్:జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరోసారి వార్తలకెక్కాడు, గత కొన్ని రోజుల...
జల్సాలకోసం పందులను అమ్ముకున్న నలుగురు యువకులు…..
జల్సాలకోసం పందులను అమ్ముకున్న యువకులు.....
• రూ. 60 వేలకు అమ్ముకుని పంచుకున్న నలుగురు...
• రోజురోజుకు మాయమవుతున్న పందులు,పోలిసులకు ఫిర్యాదు...
నయీంనగర్: జల్సాలకు బానిసైన నలుగురు వ్యక్తులు డబ్బులకోసం పందుల దొంగతనానికి పాల్పడ్డారు. సులువుగా డబ్బు...
సోమా పర్వతంపై మెట్పల్లి యువకుడు…1,140 మీటర్ల ఎత్తులో 3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలో 108 సూర్య నమస్కారాలు చేసి...
సోమా పర్వతంపై మెట్పల్లి యువకుడు...
అమెరికా దేశంలోని నార్త్ కరోలినాలోని సోమా పర్వతాన్ని జగిత్యాల జిల్లా మెట్పల్లి యు వకుడు అధిరోహించాడు. 1,140 మీటర్ల ఎత్తులో 3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలో 108 సూర్య...
సోయల్ బిగ్ బాస్ నుండి తప్పుకోవటానికి కారణం ఏంటి ?25 లక్షలు తీసుకోవటానికి కారణం ఏంటి?
సోయల్ బిగ్ బాస్ నుండి తప్పుకోవటానికి కారణం ఏంటి ?25 లక్షలు తీసుకోవటానికి కారణం ఏంటి?
తాజాకబురు సినిమా:బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది,కరోనా నేపథ్యం లో స్టార్ మా నిర్వహించిన బిగ్ బాస్...
కాలుస్యం పై కన్నెర్ర చేసిన మైతాపూర్ రైతన్న,బాయిలర్ రైసుమిల్లు వల్ల నష్టం వాటిల్లుతుందని రోడుపై బైటాయింపు..
కాలుస్యం పై కన్నెర్ర చేసిన మైతాపూర్ రైతన్న,బాయిలర్ రైసుమిల్లు వల్ల నష్టం వాటిల్లుతుందని రోడుపై బైటాయింపు..
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోవాలని రైతులు ఆరాటపడుతున్న నేపథ్యంలో, ఒకపక్క ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వక...
భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి. ట్రెసా
జగిత్యాల: మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని కూకటపెళ్లి లోని కాముని చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై, ఉద్యోగులపై భూకబ్జాదారులు దాడి చేయడాన్ని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్...