28.6 C
Hyderabad
Wednesday, April 24, 2024

ప్రశ్నించే వారు ఉన్నపుడే గ్రామం అభివృద్ధి జరుగుతుంది

జగిత్యాల / రాయికల్: ఫిబ్రవరి 26(తాజా కబురు విలేకరి): గ్రామ పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి కోరం ఎంత ఉండాలని వార్డు సభ్యులు ఏలేటి జలంధర్ రెడ్డి సర్పంచ్ సామల్ల లావణ్య ను...

వచ్చె మార్చిలో మరో కరోనాకు మించిన ’’యుగాంతం’’?

వచ్చె మార్చిలో మరో కరోనాకు మించిన ’’యుగాంతం’’ వినెవాళ్లు ఉండాలికానీ చెప్పెవాళ్లు ఎన్నైన చెపుతారు, అగ్రరాజ్యం అంటు ప్రచారంలో ఉదరగొట్టె అమెరికా దేశాలను భయపెట్టె పనిలో పడింది, వచ్చె మార్చి నెలలో యుగాంతం అవుతుందని...

కరోనా నుండి కోలుకున్న వారికి వ్యాక్సిన అవసరం లేదు..

కరోనా నుండి కోలుకున్న వారికి వ్యాక్సిన అవసరం లేదు.. ఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన 24 రోజుల నుంచి దేశవ్యాప్తంగా 60 లక్షల మందికి కోవిడ్‌...

కిష్టంపేట్ వాసి గల్ఫ్ వాసి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని జగిత్యాల ఎమ్మెల్యేకు వినతి

కిష్టంపేట్ వాసి గల్ఫ్ వాసి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని జగిత్యాల ఎమ్మెల్యేకు వినతి రాయికల్ తాజా కబురు: రాయికల్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన కొమిరెల్లి రాజు ఈ నెల 7న ఇరాక్ లో...

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు…రామ మందిరం కోసం కొత్తగా బీజేపి నాయకులు బిచ్చం ఎత్తుకుంటున్నారు..

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు…రామ మందిరం కోసం కొత్తగా బీజేపి నాయకులు బిచ్చం ఎత్తుకుంటున్నారు.. తాజాకబురు హైదారాబాద్:జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరోసారి వార్తలకెక్కాడు, గత కొన్ని రోజుల...

జల్సాలకోసం పందులను అమ్ముకున్న నలుగురు యువకులు…..

జల్సాలకోసం పందులను అమ్ముకున్న యువకులు..... • రూ. 60 వేలకు అమ్ముకుని పంచుకున్న నలుగురు... • రోజురోజుకు మాయమవుతున్న పందులు,పోలిసులకు ఫిర్యాదు... నయీంనగర్: జల్సాలకు బానిసైన నలుగురు వ్యక్తులు డబ్బులకోసం పందుల దొంగతనానికి పాల్పడ్డారు. సులువుగా డబ్బు...

సోమా పర్వతంపై మెట్‌పల్లి యువకుడు…1,140 మీటర్ల ఎత్తులో 3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలో 108 సూర్య నమస్కారాలు చేసి...

సోమా పర్వతంపై మెట్‌పల్లి యువకుడు... అమెరికా దేశంలోని నార్త్‌ కరోలినాలోని సోమా పర్వతాన్ని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి యు వకుడు అధిరోహించాడు. 1,140 మీటర్ల ఎత్తులో 3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలో 108 సూర్య...

సోయల్ బిగ్ బాస్ నుండి తప్పుకోవటానికి కారణం ఏంటి ?25 లక్షలు తీసుకోవటానికి కారణం ఏంటి?

సోయల్ బిగ్ బాస్ నుండి తప్పుకోవటానికి కారణం ఏంటి ?25 లక్షలు తీసుకోవటానికి కారణం ఏంటి? తాజాకబురు సినిమా:బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది,కరోనా నేపథ్యం లో స్టార్ మా నిర్వహించిన బిగ్ బాస్...

కాలుస్యం పై కన్నెర్ర చేసిన మైతాపూర్ రైతన్న,బాయిలర్ రైసుమిల్లు వల్ల నష్టం వాటిల్లుతుందని రోడుపై బైటాయింపు..

కాలుస్యం పై కన్నెర్ర చేసిన మైతాపూర్ రైతన్న,బాయిలర్ రైసుమిల్లు వల్ల నష్టం వాటిల్లుతుందని రోడుపై బైటాయింపు.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోవాలని రైతులు ఆరాటపడుతున్న నేపథ్యంలో, ఒకపక్క ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వక...

భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి. ట్రెసా

జగిత్యాల: మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని కూకటపెళ్లి లోని కాముని చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై, ఉద్యోగులపై భూకబ్జాదారులు దాడి చేయడాన్ని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...