నేడు..హుజూరాబాద్ నియోజకవర్గంలో”నిరుద్యోగ నిరాహార దీక్ష”చేయ నున్న షర్మిల
జమ్మికుంట:ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్ష చేపడుతున్న వైఎస్ఆర్ టిఎస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇందులో భాగంగా ఇవాళ హుజూరాబాద్ నియోజ కవర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో దీక్ష చేపట్టనున్నారు.ఈ ఉదయం 10...
కారు కింద పడతారో..ఏనుగు ఎక్కుతారో తేల్చుకోండి:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నల్గొండ:రాజ్యాధికార సంకల్ప సభలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతోంది రిజర్వేషన్లు మా హక్కు భిక్ష కాదు మేం చదువుకుంటే వాళ్ల కళ్లకు మంట రాజ్యాధికార సంకల్ప సభలో డాక్టర్...
హరీశ్ రావుకు..ఈటల సవాల్
హుజురాబాద్:త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో ధైర్యముంటే తనపై పోటీ చేసి గెలవాలని కేసీఆర్,హరీశ్ రావుకు సవాల్ విసిరారు.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూరులో ఆయన ఆదివారం పర్యటించారు.కేసీఆర్,హరీశ్ రావులకు ఈటల రాజేందర్ సవాల్...
పోలీస్ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘనపై..సీజెఐ ఎన్వీ రమణ ఆందోళన
న్యూఢిల్లీ:జైళ్లలో ఇప్పటికీ హింస కొనసాగుతుండటం ఆందోళనకరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.పోలీసులు సున్నితంగా వ్యవహ రించాల్సిన అవసరం ఉందని తెలిపారు.జాతీయ న్యాయ సేవ కేంద్రం(నల్సా) మొబైల్ యాప్ ప్రారంభించిన...
ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు
టోక్యో:పక్షం రోజుల పాటు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి.జపాన్ రాజధాని టోక్యోలో కొద్దిసేపటి కింద ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు.గత నెల 23న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కాగా...
శ్రావణ మాస విశిష్ట
వేములవాడ:హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది.తెలుగుసంవత్సరంలో 12 మాసాలలో 5వ మాసంగా ఉన్నఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా...
అది అక్రమ డబ్బే తీసుకోండి..వోటు మాత్రం నాకు వేయండి:ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు..నిరుద్యోగ భృతి ఇవ్వాలని...
జమ్మికుంట:కెసిఆర్ కుటుంబం కూలికి పోయి డబ్బులు తెచ్చి ఇవ్వడం లేదు మన డబ్బులే మనకు పంచిపెడుతున్నారు.ఏమిచ్చినా తీసుకోండి వోటు మాత్రం నాకు వేయండి.నా రాజీనామా తోనే సిఎం కెసిఆర్ అడుగు బయట పెట్టినడు.నా...
ఏపీ..లో ఓ సబ్ కలెక్టర్..ఏం చేశాడంటే..?
విజయవాడ:ఎరువుల దుకాణాలకు మారువేషంలో వెళ్లి తనిఖీలు చేశారు విజయవాడ సబ్ కలెక్టర్.సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు.ఓ దుకాణంలోకి వెళ్లి ఎరువులు కావాలని అడిగారు.స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు ఆ...
కంటైనర్ నుండి రూ.6 కోట్ల విలువైన సెల్ఫోన్లు దోపిడీ
కోలారు:చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి-75పై దోపిడీదారులు చెలరేగిపోయారు.కంటైనర్ లారీని అడ్డుకుని రూ.6.4 కోట్ల విలువైన సెల్ఫోన్లను దోపిడీ చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.చైనా...
తెలంగాణ..ఇక నీలి తెలంగాణ కావాలి:ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్:గులాబీ తెలంగాణను నీలి తెలంగాణ కావాలని ఆకాంక్షించారు మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్.ఇంకా సర్వీస్ ఉన్నా తన ఆఫీసర్గా ఉంటే ప్రజల కు నేను అనుకున్నస్థాయిలో చేరువ కాలేకపోతున్నా తాను అనుకున్నవిధంగా...