కుంభమేళాలో(నిర్లక్ష్యంతో)..102 మందికి కరోనా పాజిటివ్
హరిద్వార్:కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్నది.మహారాష్ట్ర,కేరళ,మధ్యప్రదేశ్,ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది.ఉత్తరా ఖండ్లోనూ రోజూ క్రమం తప్పకుండా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని...
ఉగాదిని ముస్లింలు కూడా జరుపుకుంటారు తెలుసా..?
జగిత్యాల:ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ.తెలుగు సంవత్సరం ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది.కాబట్టి ఇది తెలుగు వారి పండు గ గుర్తింపు తెచ్చుకుంది.పులుపు,తీపి,కారం,వగరు,చేదు,ఉప్పు షడ్రుచుల మిశ్రమమే ఉగాది.వసంతుడు చెరకుగడతో...
గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత ఏమిటి..?
బెంగుళూర్:సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు.తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు.పొరుగువారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారు....
ఇక్కడ..దేవుడి శిలకి ప్రాణం ఉంటుందా..?
ఔరంగాబాద్: ఇక్కడ దేవుడి శిలకి ప్రాణం ఉంటుందా? అనే ప్రశ్నకి వుంటుంది అనే సమాధానం మనకి మహారాష్ట్ర శనిశింగణాపూర్ లో వినిపిస్తుంది.ప్రాణం వుండ టం వల్లనే అక్కడ శనిదేవుడిని ప్రతిష్ఠించినట్టు చెబుతారు.స్వామివారు...
తోటపల్లి, జనగామ గుడిబండ ఓ చరిత్రాత్మక ఘట్టం!
హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి జనగామ గ్రామాలకు నుదుటన బొట్టు లా అనుకోని వున్నా ఎత్తయిన కొండ..
ఓ ప్రక్క చంద్రవంకలా. ఇరు గ్రామాలకు మెడలో మణిహారం లా, ఎల్లమ్మ చెరువు ఈ రెండు గ్రామశివారులో...
కోరిన కోర్కెలు తీర్చుతున్న కొత్తపేట నాగన్న
ఘనంగా 4 రోజుల జాతర ఉత్సవాలు
నాగాలయ పరిసర ప్రాంతాల్లో జాతర ఏర్పాట్లు
ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు జాతర ఉత్సవాలు
జగిత్యాల మార్చి 11, తాజా కబురు ప్రతినిధి:కోరిన కోర్కెలు తీర్చే కొత్త...
తాట్లవాయి గ్రామంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం లో శ్రీ సీతారమచంద్రస్వామి వారి పవిత్రోత్సవము శ్రీ విశ్వారణి...
తాజాకబురు రాయికల్ :జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం లో శ్రీ సీతారమచంద్రస్వామి వారి పవిత్రోత్సవము శ్రీ విశ్వారణి సహిత అష్టోత్తర శతకుండాత్మక మహా విష్ణుయాగము,...