చెంచులపై దాడా?హరగోపాల్
హైదరాబాద్:నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లోని చెంచులపై అటవీ అధికారులు దాడి చేయడాన్ని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) తీవ్రంగా తప్పుబట్టిం ది.అడవే ఆధారంగా జీవించే చెంచులను పాశవికంగా కొట్టడంపై ఆగ్రహించింది.అచ్చంపేట మండలం చెంచుపలుగు తండా...
తెలంగాణలో భానుడి ఉగ్రరూపం..
ఆసిఫాబాద్:తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.భానుడు అప్పుడే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు.నిన్న ఈ సీజన్లోనే అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 నుంచి 42.7 డిగ్రీలుగా నమోదైనట్టు...
ప్రధాని మోడీ..జైలుకు ఎందుకు వెళ్లినట్లు..?
న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది అప్పట్లో వరుస టూర్లతో విదేశాలను చుట్టేసిన భారత ప్రధాని కరోనా మహమ్మారి నేపథ్యం లో విదేశీ పర్యటనలకు దూరంగా ఉన్నారు.కానీ...
ఉత్తరాది అంబానీకి..దక్షిణాది అదానీకి కట్టబెట్టే ప్రయత్నమే..?
న్యూఢిల్లీ:భారతీయ జనతాపార్టీ పెద్దన్నగా వ్యవహరిస్తోన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం మొదటిదఫా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల సం క్షేమం,వారి ఆర్థికాభివృద్ధి,కార్మికులు,ఉద్యోగుల శ్రేయస్సు అంటూ పాలకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.నిజమేనని...
అసలు..పీఆర్సీ,ఫిట్మెంట్,ఐఆర్ అంటే ఏమిటో తెలుసా ?
హైదరాబాద్:తెలంగాణలో కొంతకాలంగా ఎక్కడ చూసినా పీఆర్సీ పై జరుగుతుంది.తాజాగా పీఆర్సీ పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగులు,ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్ మెంట్ ను ఇస్తున్నట్టుగా...
తీన్మార్ మల్లన్నకు ప్రజలు బ్రహ్మరథం..6 వేల కిలో మీటర్ల పాదయాత్రకు శ్రీకారం..
హైదరాబాద్:తెలంగాణలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది.ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టింది తెలంగాణ ప్రజానీకం.పోరాడి ఓడినా ప్రజాభిమానం సొంతం చేసుకున్నారు స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న.ఇప్పుడు తాజాగా ఆయనో నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర...
మతం..మంచినీళ్లు కూడా తాగనీయదట..
లక్నో:సమాజంలో రోజురోజుకు మానవత్వం కనుమరుగై పోతుంది. చిన్న చిన్న కారణాలకే ముసలి చిన్న పిల్లల పట్ల వారి విచక్షణ కోల్పోయి కొందరు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.అన్నదానం కన్నా నీటి దానం గొప్పది అని అంటుంటారు.కానీ...
ఏ ప్రభుత్వమైనా అంబానీ అదానీలకు దోచి పెట్టడమేనా..?
న్యూఢిల్లీ:ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ ముఖేష్ అంబానీ అదానీల వ్యాపారాల్లో ఏమీ మార్పులు రావటం లేదు.అప్పట్లో యూపీఏ ప్రభుత్వమైనా ఇఫ్పటి ఎన్డీ యే ప్రభుత్వమైనా ఒకటే పద్దతి. అదేమిటంటే అంబానీ అదానీలు చెప్పినట్లు వినటమే.ఎందుకంటే...
తెలంగాణ పసుపు రైతులకు కేంద్రం షాక్..
నిజామాబాద్:పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న నిజామాబాద్ రైతన్నల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది.తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్ఠం చేసింది.నిజామాబాద్లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల...
బీజేపీని ఓడించండి..:టికాయత్
కోల్కతా:దేశమంతా పర్యటించి రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్నారు భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్.పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ఆయన ఈ నెలలో మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్,ఒడిశా,కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.నూతన వ్యవసాయ చట్టాలను...